శిరసా వహించాల్సిందే ! మర్చి 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు - పూర్తి వివరాలు
🚦హెల్మెట్ లేకుంటే ? లైసెన్స్ రద్దు ! భారీ జరిమానాలు !
భద్రత నియమాలను ఉల్లంగిచే వారికీ ఇకపై కఠినమైన జరిమానాలు ఎదురుకానున్నాయి. మర్చి 1, 2025 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి రానున్నాయి . రోడ్డుపై నియమ నిబంధనలు పాటించకపోతే ₨. 1000 నుండి 10,000 వరకు జరిమానా విధించనున్నారు.
🚘కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు :
ఉల్లంఘన (OFFENCE ) |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
🚦నిబంధనలు పాటించకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి !
✅ హెల్మెట్ , సీట్ బెల్ట్ తప్పనిసరి
✅ ద్విచక్ర వాహనాల్లో ఇద్దరికే అనుమతి
✅ సిగ్నల్ బ్రేకింగ్ , రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై భారీజరిమానా
✅ మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు
👉ఎందుకు ఈ కఠిన చర్యలు ?
ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు . ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసింది . ఈ జరిమానాలు వాహనదారులను అప్రమత్తం చేసి, ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకున్న కీలక నిర్ణయం .
Comments